We use cookies to analyze our website traffic. By continuing to use the site, you agree to our Terms and Policies

  • 🌸
    చైత్ర శుద్ధ తదియ
    శ్రీ మత్స్య జయంతి.
    ▫️
    దేశంలో ఏకైక శ్రీ మత్స్య ఆలయం
    నాగలాపురం
    ▫️
    శ్రీ మహావిష్ణువు ఇక్కడ దశావతారపు
    మొదటి అవతారమైన మత్స్యావతారంలో
    విష్ణువు పూజలందుకునే ఏకైక దేవాలయం
    మన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది.
    చిత్తూరు జిల్లా నాగలాపురంలో స్వామిని
    వేద ( మత్స్య ) నారాయణుడిగా కొలుస్తారు.
    విజయనగర సామ్రాజ్య పాలనలో
    శ్రీ కృష్ణదేవరాయలు తన తల్లి నాగమాంబ దేవి
    జ్ఞాపకార్థం నాగలాపురం ఆలయ పట్టణం నిర్మించబడింది . అందుకే శ్రీ నాగలాపురం అయింది.
    నాగలాపురంగా ​​పేరు మారకముందు
    ఈ గ్రామాన్ని హరిగండపురం అని పిలిచేవారు .
    ఇది అప్పట్లో వేదపురి అని, వేదారణ్య క్షేత్రమని
    హరికంటాపురమని పేరు గాంచింది.
    సోమకాసురడనే రాక్షసుడు బ్రహ్మ దేవుని వద్ద ఉన్న
    వేదాలను అపహరించి సముద్రంలో దాచినపుడు,
    శ్రీమహావిష్ణువు మత్స్యావతారము దాల్చి
    సముద్ర గర్భమున సోమకాసు
    Comments: 0 Reposts: 0

    Leave a comment can only registered users.